• Home » Telangana » Khammam

ఖమ్మం

  తెలంగాణ ఉద్యమానికి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి

తెలంగాణ ఉద్యమానికి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి

తెలంగాణ సాయుధ పోరాటానికి చిట్యాల (చాకలి)ఐలమ్మ చేసిన ఉద్యమమే నాంది అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె పోరాటమే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి మంగళవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులు

  ఆ ఎన్నెస్పీ స్థలానికి హద్దుల నిర్ధారణ

ఆ ఎన్నెస్పీ స్థలానికి హద్దుల నిర్ధారణ

ఖమ్మం నగరంలోని బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని రమణగుట్ట సమీపంలో ఎన్నెస్పీకి చెందిన భూములకు మంగళవారం అధికారులు హద్దులు నిర్ధారించారు. బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 55/1లో 0.19 కుంటలు, 57/ఆ

 బైబై వినాయక

బైబై వినాయక

తొమ్మిదిరోజులపాటు ఘనంగా పూజలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేలా ఇరుజిల్లాల యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో అధికారులు, స్తంభాద్రి ఉ

  పలుచోట్ల మోస్తరు వాన

పలుచోట్ల మోస్తరు వాన

ఉమ్మడి జిల్లాలో మంగళవారం మోస్తరు వర్షం పడింది. సత్తుపల్లిలో 3.5సెంమీ అత్యధిక వర్షపాతం నమోదవగా, మధిరలో 2.4, ఖమ్మం నగరంలో 2.25సెంమీ నమోదయింది. పాల్వంచ మండలం యానంబైలులో 1.98, అశ్వారావుపేటలో 1.95, దమ్మపేట మండలం మల్కారంలో 1.90, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం ప్రకాష్‌న

 బలవర్థకం.. రుచికరం

బలవర్థకం.. రుచికరం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడంతో పాటు.. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చిన్నారుల ఆరోగ్యపరిరక్షణే ధ్యేయంగా పౌష్టికాహారం అందిస్తున్న విద్యాశాఖ రాగి జావ, సన్నబియ్యంతో మధ్యాహ్నభోజనాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకు వేసి దసరా కానుకగా వచ్చేనె

   ఎంపీ నామతో మంత్రి భేటీ

ఎంపీ నామతో మంత్రి భేటీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఖమ్మంలోని నామ ని

రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించాలి

రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించాలి

రైతు రుణమాఫీలో గందరగోళాన్ని తొలగించి అర్హత కలిగిన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ వెంటనే అమలుచేయాలని రైతుసంఘం ఖమ్మంజిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం వైరాలోని ఎస్‌బీఐ, యూనియన బ్యాంకుల ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.

వర్షాభావం.. విద్యుత అంతరాయం

వర్షాభావం.. విద్యుత అంతరాయం

ఓ వైపు వర్షాభావ పరిస్థితి.. మరో వైపు పెరిగిన విద్యుత వాడకంతో సరఫరాలో ఎదురవుతున్న సమస్యలతో అన్నదాతలు అవస్థలు పాలవుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన ప్రారంభంలో ఎంతో ఆశతో రైతులు పంటలు సాగుచేయగా.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో గడ్డుకాలం ఏర్పడింది.

‘పదికి పది’ గెలుస్తాం

‘పదికి పది’ గెలుస్తాం

కొత్త పాత తేడా లేకుండా.. అందరం ఐక్యం పనిచేసి.. ఉమ్మడిజిల్లాలో పదికిపది నియోజకవర్గాలను గెలవడంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రె్‌సను అధికారంలోకి తెస్తామని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్‌ తదితరులు ప్రకటించారు.

Tummala Nageswara Rao: ఆ నేతలంతా నాకు సహకరించాలి

Tummala Nageswara Rao: ఆ నేతలంతా నాకు సహకరించాలి

కాంగ్రెస్(Congress) నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నేతలంతా తనకు సహకరించాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి