• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్

Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్

జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu Naidu: కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..

CM Chandrababu Naidu: కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడం పట్ల మండిపడ్డారు.

CM Chandrababu: ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆ సాయంత్రానికి డ్రామా మొదలైంది: సీఎం చంద్రబాబు

చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. అప్పట్లో వైఎస్ వివేక గుండె పోటుతో చనిపోయారని తనకు చీటి వచ్చిందన్నారు.

CM Chandrababu Naidu: కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు

CM Chandrababu Naidu: కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు

కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు పంపినట్లు సమాచారం.

B C Janardhan Reddy: వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం

B C Janardhan Reddy: వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం

పీపీపీ విధానంలో వైద్య కళాశాలు నిర్మించడం వల్ల కలిగే ఫలితాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోదాహరణగా వివరించారు.

Anagani Satyaprasad: పీపీపీ విధానంపై వైసీపీది అసత్య ప్రచారం..మంత్రి అనగాని ఫైర్

Anagani Satyaprasad: పీపీపీ విధానంపై వైసీపీది అసత్య ప్రచారం..మంత్రి అనగాని ఫైర్

తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

AP High Court:  టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.

Sricharani: శ్రీచరణికి నజరానా.. ఉత్తర్వులు జారీ

Sricharani: శ్రీచరణికి నజరానా.. ఉత్తర్వులు జారీ

కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌కు నల్లపురెడ్డి శ్రీచరణి ఎంపికయ్యారు. 21 ఏళ్ల ఆమె లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.

CPI Leader Eshwarayya: సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

CPI Leader Eshwarayya: సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించండి: సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

సీఎం చంద్రబాబు నాయుడుకు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వర్యయ్య లేఖ రాశారు. సచివాలయ, వార్డు ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎంకు ఆయన సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి