• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్

ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలసిందే. అయితే, తదుపరి చికిత్స నిమిత్తం కేరళం రాష్ట్రానికి వెళ్లారు.

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖపట్నం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఐదోసారి సవాల్ విసిరారు. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. చర్చకు నేను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 81ను జారీ చేసింది.

ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపింది: సీఎం చంద్రబాబు

ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపింది: సీఎం చంద్రబాబు

డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని వైసీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.

జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి నిప్పులు చెరిగారు.

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు..

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు..

ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి, ప్రపంచానికి వారిద్దరూ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు.

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అవగాహన లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి