Home » Andhra Pradesh » Guntur
బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో ‘అమరజీవి జలధారలు’ కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా రైతులకు స్థిరమైన ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు.
పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఆయా జిల్లాల వారీగా పాస్ పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది.
న్యూ ఈయర్ వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఎక్స్ ఖాతా వేదికగా వీరంతా శుభాకాంక్షలు చెప్పారు.
చంద్రబాబు నాయుడిపై నమోదయిన కేసులు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ కేసు ప్రతులు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు సువర్ణ రాజు ఆశ్రయించారు.
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్తానికంగా సంచలనం రేపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ఈ రోజు నుంచి అంటే.. బుధవారం నుంచి చేయనున్నారు. జనవరి 1వ తేదీ సెలవు కావడంతో.. ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీని చేపట్టనున్నారు.