• Home » Andhra Pradesh

Andhra Pradesh

Prakash Raj:  ఆర్ఎస్ఎస్‌‌పై నా పోరాటం ఆగదు.. ప్రకాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్

Prakash Raj: ఆర్ఎస్ఎస్‌‌పై నా పోరాటం ఆగదు.. ప్రకాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్

చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో దురాగతాలపై గళమెత్తాలి: మాధవ్

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో దురాగతాలపై గళమెత్తాలి: మాధవ్

బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు.

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

CM Chandrababu:అయోధ్యకు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు సీఎం వెళ్లనున్నారు.

Breaking News: మహిళలపై శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన MLC నాగబాబు

Breaking News: మహిళలపై శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన MLC నాగబాబు

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

CM Chandrababu: రైతు రామారావు కుటుంబ సభ్యులని పరామర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: రైతు రామారావు కుటుంబ సభ్యులని పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాజధాని రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే

ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే

కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.

Vangalapudi Anitha: కత్తి తీస్తే కటకటాలకే.. గుర్తుపెట్టుకోండి.. వైసీపీకి హోంమంత్రి హెచ్చరిక

Vangalapudi Anitha: కత్తి తీస్తే కటకటాలకే.. గుర్తుపెట్టుకోండి.. వైసీపీకి హోంమంత్రి హెచ్చరిక

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.

District Reorganization: జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

District Reorganization: జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Amaravati Development: రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం...

Amaravati Development: రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం...

త్రీ మెన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356కు గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు.

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ అదనపు ఈవో ఏం చెప్పారంటే..

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ అదనపు ఈవో ఏం చెప్పారంటే..

ఈ ఏడాది సుమారు 8లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి