Home » Andhra Pradesh
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్క్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ (YCP), ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
జగన్ ప్రభుత్వం 3 రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ 2023 (Union budget)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు (MP Rammohan Naidu) ఆరోపించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) విమర్శలు గుప్పించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kottam Reddy Sridhar Reddy) వ్యాఖ్యలు, ఆరోపణలపై సీఎంతో చర్చింమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)తో జరుగుతున్న రంజీ ట్రోఫీ
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీలు ఎంపీ మిథున్రెడ్డి (MP Midhun Reddy), మోపిదేవి వెంకటరమణ స్పందించారు.
జిల్లాలోని దగదర్తి మండలం దామవరం దగ్గర రోడ్డుప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా (India) వివిధ పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (Gramina dak sevak) (జీడీఎస్) (GDS) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
కేంద్ర బడ్జెట్2023లో (Union Budget2023) తెలుగు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు దక్కలేదు. అయితే కంటితుడుపు చర్యగా కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. అవేంటో చూద్దాం..