• Home » Andhra Pradesh

Andhra Pradesh

కోట సత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం

కోట సత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ఆరంభ మయ్యాయి.

పంచాయతీరాజ్‌కు డివిజన్‌ ఆఫీస్‌లు

పంచాయతీరాజ్‌కు డివిజన్‌ ఆఫీస్‌లు

పంచాయితీరాజ్‌ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్‌ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

అ‘క్రమ’ పరుగులు!

అ‘క్రమ’ పరుగులు!

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి అంచనాలకు మించిన స్పందన వ్యక్త మవుతోంది.

GOD: సాయి బోధనలే శిరోధార్యం

GOD: సాయి బోధనలే శిరోధార్యం

సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ సింగపూర్‌ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్‌ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.

MEET: సమావేశానికి  అధికారుల డుమ్మా

MEET: సమావేశానికి అధికారుల డుమ్మా

మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్‌ భువనేశ్వర్‌ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.

DDO: నూతన అధ్యాయానికి  శ్రీకారం

DDO: నూతన అధ్యాయానికి శ్రీకారం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్‌ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్‌ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

పట్టణంలోని సాయినగర్‌ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి