• Home » Andhra Pradesh

Andhra Pradesh

ఏపీ సమాచార కమిషన్ సంచలన తీర్పు.. ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

ఏపీ సమాచార కమిషన్ సంచలన తీర్పు.. ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని దేవాలయాలు, వఖ్ఫ్ సంస్థలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలు సమాచార హక్కు (RTI) చట్టం-2005 పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలో విధులు నిర్వర్తించడం ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారి సంక్షేమంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది.

మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేశారు: మంత్రి లోకేశ్..

మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేశారు: మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుత నటుడని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సినిమాల్లో నటిస్తే జగన్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు.

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

వైఎస్ జగన్ శాంతి దూతలా ప్రవచనాలు చేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని

వైఎస్ జగన్ శాంతి దూతలా ప్రవచనాలు చేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శాంతి దూత ప్రవచనాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. గురువారం నాడు జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు.

చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్

చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు.

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ట్రైన్‌లో ప్రయాణించి.. ఆపై సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు

ట్రైన్‌లో ప్రయాణించి.. ఆపై సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు

రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ట్రైన్‌లో విజయవాడకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి