• Home » Andhra Pradesh

Andhra Pradesh

తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రమంత్రి పరిశీలించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. శుక్రవారం లోకేశ్ ఉండవల్లి నివాసంలో రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు..

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం

అయేషా మీరా కేసులో కీలక మలుపు: అవశేషాల అప్పగింతకు సీబీఐ కోర్టు ఆదేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇవాళ (శుక్రవారం) మీడియా సమావేశంలో వెల్లడించారు..

అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ.. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ.. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు

అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలం ఘంటవానిపాలెంలో ఈ నెల 15వ తేదీన భారీ చోరీ జరిగింది. ఈ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు..

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి