కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత పోరాటం పూర్తిగా ముగిసింది. బరిలో మిగిలిన తాన్యా హేమంత్...
యువ షట్లర్ తాన్య హేమంత్ కెనడా ఓపెన్ సూపర్ 300 ఈవెంట్లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో తాన్య...
ప్రపంచ మాజీ నెంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కెనడా ఓపెన్ తొలి రౌండ్లో రిటైర్డ్గా వైదొలిగాడు....
యూఎస్ ఓపెన్300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీస్కు చేరుకున్నాడు.
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందంలో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సహా మొత్తం ఐదుగురు తెలుగు షట్లర్లకు చోటు దక్కింది. సెప్టెంబరు 19 నుంచి జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టును శనివారం ప్రకటించారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యుపై సింధు విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కాసేపు కోచ్గా మారారు. వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ అయిన ఆయన సింధు కోసం కొద్దిసేపు కోచ్గా మారారు. అంతేకాక కోచ్గా తన భార్యకు మనోధైర్యం కల్పించారు.
తాము కష్టపడి థామస్ కప్లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, ఎన్నికల గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు.
ప్రముఖ భారత బ్యాడ్మింటన్.. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు క్రీడా పాలనారంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కౌన్సిల్ సభ్యురాలిగా సింధు ఎన్నికయ్యారు.
మూడుసార్లు వరల్డ్ చాంపియన్, స్పానిష్ బ్యాడ్మింటన్ గ్రేట్ కరోలినా మారిన్(32) కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మోకాలి గాయం తిరగబెడుతుండడంతో...