Home » Telangana » Medak
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజావాణి’కి బ్రేక్ పడింది.
పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సోమవారం ప్రథమ భాష తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు కేంద్రాలకు ఉదయం ఎనిమిది గంటల నుంచే చేరుకోవడం కనిపించింది.
రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో సంగారెడ్డి జిల్లాకు ప్రాముఖ్యత దక్కింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.
పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో హర్షం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఆశావాహులు జిల్లాలో సుమారు 2లక్షల మంది నిరుద్యోగులు కిటకిటలాడుతున్న స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు
యాసంగిలో 3.38 లక్షల ఎకరాల్లో వరి సాగు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఊరూరా కొనుగోలు కేంద్రాలు నెల రోజుల్లో చేతికి రానున్న వరి పంట
లోక్సభ ఎన్నికలకు మోగిన నగారా
కలెక్టర్ మనుచౌదరి సూచన
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు
పాపన్నపేట, మార్చి 16: నిత్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది.