ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: భారత సైనికులపాటవానికి గర్వపడుతున్నా!

ABN, Publish Date - May 08 , 2025 | 04:40 AM

పరేషన్‌ సింధూర్‌ పేరిట భారత సైనికులు ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయునిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట భారత సైనికులు ప్రదర్శించిన పాటవానికి ఒక భారతీయునిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. మన సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రక్షణలో ఎవరికీ తీసిపోని విధంగా.. వారికి శక్తి, సామర్థ్యాలివ్వాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని, ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి, సామరస్యాలు నెలకొంటాయని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారత సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. భారత సైన్యాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:40 AM