Home » BRS
HARISH RAO: పోలీసులు తన పని తాను చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. 23శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు.. NCRB రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఎల్లో జోన్లో ఉందని... ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
BRS: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేూయడంతో బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావును హౌస్ అరెస్ట్ చేశారు.
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మన పండుగలు, సంస్కృతిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాలని, హైదరాబాద్ నడిబొడ్డున పల్లెవాతావరణాన్ని సృష్టించి, భోగి వేడుకలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
KTR: మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.
MLC K Kavitha: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.
MLA Anil Kumar Reddy: బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తు ఊరుకోమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల వెంచర్లలో అసైన్డ్ భూములను, కాలువలను కబ్జా చేశారని ఆరోపించారు.
Harish Rao: బీఆర్ఎస్ నేతల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.