Home » BRS
నగరంలో BRS శ్రేణులు దౌర్జన్యానికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ యువకుడు చీకటి కార్తీక్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు.
అవును.. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (TS Congress), బీజేపీల (TS BJP) పనైపోయింది.. ఈ రెండు పార్టీల నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు..
కేసీఆర్తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ల (Bhagwant Mann Singh) భేటీ ముగిసింది...
కేంద్రాన్ని, ప్రధానిని ఆడిపోసుకోవటం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు. మహారాష్ట్రలో తలకమాసిన వాళ్లు మాత్రమే బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తెలంగాణలో బీజేపీ (TS BJP) వైఖరి మారిందా..? మునపటిలా లేకుండా ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయిందా..? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) రెండూ దగ్గరవుతున్నాయా..?
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జరిపిన చర్చలు ఫలించలేదు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై స్పందిస్తున్న క్రమంలో తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ వైఖరిని, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు.
వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా
మోదీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయిన ఖర్చు చేస్తానని కేసీఆర్ అంటున్నారని.. ఆ డబ్బు