• Home » BRS

BRS

Telangana political news: స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

Telangana political news: స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్ తెలిపారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు నిర్ణయమని విమర్శించారు.

Harish Rao: సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు: హరీష్ రావు

Harish Rao: సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు: హరీష్ రావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను చూసి కాంగ్రెస్‌ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని అన్నారు.

BRSLP Meeting: బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..

BRSLP Meeting: బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..

ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం వాయిదా పడిందని మాజీమంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈనెల 21న బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నట్లు వెల్లడించారు.

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

పంచాయతీ ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వారికి విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

తెలంగాణలో జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో దశలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి.

Mahesh Kumar Goud: నీకు వెన్నుపోటు ఖాయం.. జాగ్రత్త కేసీఆర్..: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud: నీకు వెన్నుపోటు ఖాయం.. జాగ్రత్త కేసీఆర్..: మహేశ్ గౌడ్

ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్‌లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.

BRS: అయోమయంలో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌.. దిక్కుతోచని స్థితిలో ఇళ్లకే పరిమితం

BRS: అయోమయంలో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌.. దిక్కుతోచని స్థితిలో ఇళ్లకే పరిమితం

భారత రాష్ట్ర సమితి పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలోపడిపోయి ఇళ్లకే పరిమితమైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఫుల్ జోష్‏లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు,

Telangana High Court: కేబినెట్ హోదాలపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court: కేబినెట్ హోదాలపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Kavitha: ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు

Kavitha: ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.

తాజా వార్తలు

మరిన్ని చదవండి