Home » Hyderabad
ఎండలు మండుతున్న ఈ వేసవిలో నగరవాసులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సమ్మర్ ఉత్సవ్ మేళా(Summer Utsav Mela) సిద్ధమైంది. ప్రతిఏడాది ఒక వైవిద్యతతో ఉండే ఈ ప్రదర్శన ఐమాక్స్ మల్టీప్లెక్స్ పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఈసారి కశ్మీర్ అందాలను, అక్కడి చల్లటి వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు మిర్జా రఫిక్ బేగ్ తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు.
నేరగాళ్లతో దోస్తీ చేసి, వారికి అండగా నిలవడమే కాకుండా, బర్త్డే పార్టీలో వారితో కలిసి చిందులేసిన మంగళ్హట్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి(Mangalhat Police Station Detective Inspector Mahender Reddy)పై వేటు పడింది.
మెట్రోరైలు ఆకాశహర్మ్యానా తిరుగుతున్న సమయంలో శబ్ధం వస్తుండడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అన్నట్లుగా స్థానికులు హడలిపోతున్నారు. శబ్ధ కాలుష్యంపై సంబంధిత అధికారులకు గతంలో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ రాజీనామా లేఖతో ఆయన అమర వీరుల స్తూపం వద్దకు వస్తున్నారు.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ లోక్సభ స్థానం ఎంఐఎంకి కంచుకోట. అలాంటి ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ క్రమంలో ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..