• Home » Hyderabad

Hyderabad

CM Chandrababu:  ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది

CM Chandrababu: ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్‌లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

Actor Shivaji: మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ..  స్టేట్‌మెంట్ రికార్డ్

Actor Shivaji: మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ.. స్టేట్‌మెంట్ రికార్డ్

మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్స్‌ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు శివాజీ.

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.

Medchal: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరొకరు బలి...

Medchal: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరొకరు బలి...

ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్‌‌లో పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ రవీందర్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.

Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..

Hyderabad: ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..

చైనా మాంజా.. ప్రాణం మీదకు తెచ్చింది. ఈ మాంజా విక్రయాలపై నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు గుట్టుచప్నుడు కాకుండా విక్రయిస్తున్నారు. కాగా.. నగరంలోని ఓ యువకుడి మెడకు ఈ చెనా మాంజా చుట్ఠుకోవడంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

Secundrabad: రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!

Secundrabad: రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!

రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్‌అర్బన్‌ ప్రయాణికులు, సీజన్‌ టికెట్‌ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. కస్టోడియల్ విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి