• Home » Hyderabad

Hyderabad

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..

చట్నీస్‌లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్లు

చట్నీస్‌లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్లు

ఎల్బీ నగర్‌లోని చట్నీస్ హోటల్‌లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

రాత్రిపూటా ‘పోస్టల్‌’ సేవలు

రాత్రిపూటా ‘పోస్టల్‌’ సేవలు

పోస్టల్‌ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది.

పెరిగిన పచ్చిమిర్చి, దొండ.. తగ్గిన టమోటా

పెరిగిన పచ్చిమిర్చి, దొండ.. తగ్గిన టమోటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 64, బజ్జి మిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

ఆ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలోని సబ్‌స్టేషన్లలో మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఒక ప్రకటనలో తెలిపారు.

మేడ్చల్ జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

మేడ్చల్ జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని దుండిగల్‌లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ (గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు..

తనకంటే 10 ఏళ్ల చిన్నోడితో మహిళ స్నేహం.. జోడీగా దొంగతనాలు..

తనకంటే 10 ఏళ్ల చిన్నోడితో మహిళ స్నేహం.. జోడీగా దొంగతనాలు..

ఆమె అతని కంటే 10 ఏళ్లు పెద్దది. ఇద్దరికీ ఎక్కడ పొత్తు కుదిరిందో తెలీదు గానీ.. జోడీగా మారి ట్రాక్ తప్పారు. విలాసాల మోజులో తప్పుడు పనికి పూనుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి