• Home » Hyderabad

Hyderabad

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య

డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య

అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకుడిని తోటి స్నేహితులే కత్తితో పొడిచి హత్య చేశారు.

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్‌ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీల క్లాసులు.. పీడీఎస్‌యూ ధర్నా

వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నాయంటూ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పీడీఎస్‌యూ ధర్నాకు దిగింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్ అరెస్ట్

విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన యూట్యూబర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.23 వేల నగదును రికవరీ చేశారు.

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి