Home » TG News
404
సంస్థాగత నియామకాలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రకటించారు.
వేసవి కాలంలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత శశిధర రెడ్డి సూచించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.
కేటీఆర్ అసలు మనిషేనా!? రాజకీయాన్ని, సమస్యను వేరుగా చూడాలి. రాజకీయంగా నాతో కొట్లాడాలి. కానీ, మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి!? బాలికను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనే శాడిజం ఏంటి.....
రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులో తరలిస్తున్న 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందర్శించనున్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శాసనసభ, లోక్సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణమే అమలయ్యేలా చట్టాన్ని సవరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.