• Home » TG News

TG News

Water Heater Explosion: పేలిన వాటర్ హీటర్..  ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Water Heater Explosion: పేలిన వాటర్ హీటర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వడ్డెర బస్తీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

BREAKING: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ మొదటి బ్యాచ్ విడుదల

BREAKING: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ మొదటి బ్యాచ్ విడుదల

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Phone Tapping Case: కొత్త సిట్‌ విచారణ.. కీలక అంశాలపై ఫోకస్

Phone Tapping Case: కొత్త సిట్‌ విచారణ.. కీలక అంశాలపై ఫోకస్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేలోని పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఈ తరహ మోసానికి బలైపోయి రూ.3.41 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

Actress Aamani: బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

Actress Aamani: బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Hyderabad: వృద్ధురాలిపై వీధికుక్క దాడి..

Hyderabad: వృద్ధురాలిపై వీధికుక్క దాడి..

నగరంలో.. వీధికుక్కల బెడద ఎక్కువైంది. నిత్యం ఎక్కడో ఓచోట, ఎవరో ఒకరు కుక్కకాటుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఏరియాలో వృద్ధురాలిని కుక్క దాడి చేసి గాయపరిచింది. భీమవరం నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఆమెను కుక్కలు దాడి చేశాయి.

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్‌లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల ప్రచారం..

Hyderabad: బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల ప్రచారం..

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని, ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు తమదృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి