Home » TG News
కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో ఓ కాలువలో మత్స్యకార్మికులకు వింతైన చేప లభించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఎప్సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 28, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 45లకు విక్రయిస్తున్నారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) ప్రక్రియలో భాగంగా.. ఓటర్ల అర్హత, వివరాల ధ్రువీకరణకు ఆధార్ కార్డు కీలకం కానుంది.
ప్రముఖ నటి నిధి అగర్వాల్కి ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీస్లో విచారణకు ఆమె హాజరయ్యారు.
రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ ఆపరేటరే స్టాఫ్నర్స్గా.. ఇంటర్ చదివిన వ్యక్తే హెల్త్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది.