Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Nov 24 , 2025 | 07:02 AM
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయత్లో వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతో వారికి ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయత్లో వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ బాబుతో వారికి ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న మోహన్బాబు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
కార్యక్రమంలో పాల్గొన్న సూపర్స్టార్ రజినీకాంత్, టి. సుబ్బిరామిరెడ్డి, రఘురామ తదితరులు.
మోహన్ బాబుని అప్యాయంగా పలకరిస్తున్న రఘరామ, తదితరులు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడుతున్న రజినీకాంత్.
మోహన్బాబుతో ఫొటో దిగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, నటుడు రాజేంద్రప్రసాద్.
రజినీకాంత్తో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, మంచు విష్ణు.
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని అప్యాయంగా పలకరిస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
నటుడు బ్రహ్మనందంతో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
రఘుబాబుతో ఫొటో దిగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.
మోహన్బాబుని అప్యాయంగా పలకరిస్తున్న ఎర్రబెల్లి.
కార్యక్రమంలో ఎర్రబెల్లి, గంటా శ్రీనివాసరావు, తదితరులు.
ఎర్రబెల్లికి షేక్ హ్యాండ్ ఇస్తున్న మోహన్ బాబు.
రజినీకాంత్తో మాట్లాడుతున్న ఎర్రబెల్లి.
నటుడు ముఖేశ్ రిషితో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.
Updated Date - Nov 24 , 2025 | 10:27 AM