• Home » Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: 'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

Venkaiah Naidu: 'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.

 Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

నక్సల్స్‌పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.

Venkaiah Naidu: పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి..

Venkaiah Naidu: పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి..

ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

'విజయవాడ ఉత్సవ్ 2025'ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అనేక విషయాల్ని పంచుకున్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరమని..

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్

విజయవాడ చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్‌వేలో విజయవాడ ఉత్సవ్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక విషయాల్ని పంచుకున్నారు.

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.

Venkaiah Naidu: కొన్ని అగ్ర దేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదు:వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: కొన్ని అగ్ర దేశాల బెదిరింపులకు మనం భయపడేది లేదు:వెంకయ్య నాయుడు

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటి‌పై మనం‌ పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

Venkaiah Naidu On Politicians: రాజకీయం అంటే ఇది.. పార్టీలు మారడం కాదు: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu On Politicians: రాజకీయం అంటే ఇది.. పార్టీలు మారడం కాదు: వెంకయ్య నాయుడు

వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Venkaiah Naidu: యాంటీ సోషల్‌గా సోషల్‌ మీడియా

Venkaiah Naidu: యాంటీ సోషల్‌గా సోషల్‌ మీడియా

ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్‌ మీడియా.. యాంటీ సోషల్‌గా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Venkaiah Naidu: నాకు రాజకీయాల్లో నుంచి వైదొలగడం ఇష్టం లేదు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Venkaiah Naidu: నాకు రాజకీయాల్లో నుంచి వైదొలగడం ఇష్టం లేదు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి