• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్‌గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి రెండు నుంచి మూడు నెలల గడువు నిర్ణయించినట్లు వెల్లడించారు.

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

రఘురామ కేసులో కొత్త ట్విస్ట్.. మెడికల్ రిపోర్టులు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులను కోర్టు ఎదుట సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు.

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ

మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై రఘురామ ఫైర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై రఘురామ ఫైర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొంతమంది ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు:  రఘురామ

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

వైసీపీ హయాంలో తనపై నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు.

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి రఘురామ సోమవారం లేఖ రాశారు.

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

కొంతమంది మతమార్పిడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. మత మార్పిడి జరిగితే 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, సస్పెన్షన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి