• Home » ABN

ABN

Year Ender 2025: విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం

Year Ender 2025: విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం

సామాన్యులకు సైతం విమానయానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని తీసుకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు చిన్న నగరాల్లో సైతం ఎయిర్ పోర్టులు నిర్మించింది.. నిర్మిస్తోంది.

Chamala Kiran Kumar Reddy: మెరిట్ కోటాలో సీఎం అయిన రేవంత్ రెడ్డి: చామల కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy: మెరిట్ కోటాలో సీఎం అయిన రేవంత్ రెడ్డి: చామల కుమార్ రెడ్డి

పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ కేటిఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. నిర్మాణత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటూ కేటీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకుని రావాలని కేటీఆర్‌కు స్పష్టం చేశారు.

RSS Chief Mohan Bhagwat: క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

RSS Chief Mohan Bhagwat: క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.

Bharatiya Vigyan Sammelan: సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు: సీఎం చంద్రబాబు

Bharatiya Vigyan Sammelan: సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు: సీఎం చంద్రబాబు

భారత్‌లో నాలెడ్జ్‌కు కొదవ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

Earthquake In Gujarat: భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగు

Earthquake In Gujarat: భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగు

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనల తీవ్రత 4.4గా గుర్తించినట్లు తెలిపింది.

Pushya Masam: పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

Pushya Masam: పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి.

Cold Waves In Telugu States: చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం

Cold Waves In Telugu States: చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం

ఉదయం వాకింగ్ చేసే వాళ్లు సైతం చలి కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులతోపాటు కూరగాయల విక్రేతలు సైతం ఉదయం వేళ చలి తీవ్రత చూసి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

తిరుమలలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం

తిరుమలలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.

Live Updates: అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

Live Updates: అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌తో పాక్‌కు ముక్కుతాడు

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌తో పాక్‌కు ముక్కుతాడు

ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్‌లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి