Home » ABN
రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తాను క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు జట్టంతా తీవ్ర నిరాశకు గురైందని ఓ కార్యక్రమం సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హిట్మ్యాన్.
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అక్కడి ఓ హోటల్లో ఆహారం సేవించిన 8 మంది మత్స్యకారులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం బయటపడింది.
ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అందాయి. మంగళవారం మధ్యాహ్నం హాజరు కావాలని అందులో పేర్కొంది.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాచకొండ కమినరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలను సీపీ సుధీర్ బాబు వివరించారు.
అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందులో తొలుత ట్రంప్ ఫొటో మాయమవ్వగా.. మరలా ఇప్పుడు ప్రత్యక్షమైంది.
మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వారికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సిట్ విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పోలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను కూడా విచారించింది.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. అందుకోసం కేబినెట్తో ఆయన సోమవారం సమావేశం కానున్నారు.
టీడీపీ కేడర్పై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దేశ అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించే 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో అణు పురోగతికి ఆటంకంగా ఉన్నాయంటూ కేంద్రం భావిస్తోన్న పాత అణు చట్టాలు రెండూ రద్దయ్యాయి.