• Home » ABN

ABN

హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల  పడిగాపులు!

హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు!

హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోలేక.. అర్ధనగ్నంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం గదిలోకి వెళ్లి నిలబడ్డారు.

అప్పులపై భట్టి అసత్యాలు చెబుతున్నారు: హరీశ్ రావు

అప్పులపై భట్టి అసత్యాలు చెబుతున్నారు: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర అప్పులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసత్యాలు చెబుతున్నారని, హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అభిరూప్‌.. క్యాంపస్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు..

నా కొడుకు బూడిద కావాలి..: గాదె సాయికృష్ణ తల్లి

నా కొడుకు బూడిద కావాలి..: గాదె సాయికృష్ణ తల్లి

గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు.

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్

తిరుపతి సమీపంలోని జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అదే సమయానికి ఆ ఇంటి కుటుంబ సభ్యులు మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్ష

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే.. నాలుగేళ్ల జైలుశిక్ష

బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్‌ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.

కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

సూర్యాపేట జిల్లా కోదాడలో సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఒక ఘటన వెనుక ఉన్న నమ్మలేని దారుణ నిజం సీసీ ఫుటేజీతో బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

అయోధ్యలో రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బద్రీనాథ్‌లోనూ అలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆలయ ట్రస్ట్.. అంతర్గత విచారణకు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి