Home » ABN
తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం (ఆగస్టు 20వ తేదీ) దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) 31వ సమావేశం జరగనుంది.
నవా షెవా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. DRI అధికారులు చేపట్టిన తనిఖీల్లో 56 కిలోల మెథాంఫేటమిన్ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న సంచుల్లో దాచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నించగా.. 351 సంచులను తనిఖీ చేసి డ్రగ్స్ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు MAUD శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీల గడువు ముగియగా.. నవంబర్తో మరో 13 మున్సిపాలిటీల గడువు ముగియనుంది. వివరాల్లోకి వెళితే..
అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో సీఐడీ నమోదు చేసిన కేసులో బాలికలను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపిన ముఠాకు చెందిన 33 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. వారికి కఠిన శిక్షలు విధించింది.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది.
యువత భవిష్యత్తుతో చెలగాటమాడే ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కళ్లముందే ఎన్నో కలలు.. కుటుంబంపై ఎన్నో ఆశలు.. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం ఆ యువకుడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారాడు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.