Home » Tollywood
ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది.
Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..
ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని మీడియాను ఆమె భర్త ఆశ్రయించాడు. పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Radisson Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది...
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది.
టాలీవుడ్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.
Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు.
ED Summons To Prakash Raj : టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి.