Home » Tollywood
నేడు 'హగ్ డే' పురస్కరించుకుని నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా వేడుకకు హాజరైన ఆయన.. 'మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలనే వచ్చాను కానీ.. మీరు లక్షణంగా చీరలు ధరించారు' అంటూ హీరోయిన్ల గురించి వ్యాఖ్యానించారు.
ప్రముఖ సింగర్ ఆర్జిత్ సింగ్ పశ్చిమ బెంగాల్లోని తన స్వస్థలం జియాజంగ్లో ‘హేషెల్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారు. వెజ్ భోజనం.. అది కూడా ఫుల్ మీల్స్ కేవలం రూ.40లకే అందిస్తున్నారు..
హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ సినిమా చూస్తూ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతిచెందడం కలకలం రేపింది.
తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది..
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు
హీరోయిన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వాయిస్ ఆఫ్ ఉమెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మా అసోసియేషన్కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.