CM Revanth Reddy:మేడారంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
ABN, Publish Date - Sep 23 , 2025 | 06:32 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(మంగళవారం) మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క - సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(మంగళవారం) మేడారంలో పర్యటించారు.
సీఎం రేవంత్రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అధికారులు
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి
అమ్మవార్లను దర్శించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
ఆదివాసీలు దేశానికి మూలవాసులని ఉద్ఘాటించారు సీఎం రేవంత్రెడ్డి.
పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటానని గుర్తుచేశారు సీఎం రేవంత్రెడ్డి.
ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్రెడ్డి.
సభకు భారీగా హాజరైన ప్రజలు
మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు
Updated Date - Sep 23 , 2025 | 06:50 PM