Home » Revanth Reddy
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే కుల గణన సర్వే పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేరి చేయనుంది.
Harish Rao: తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
District Collectors Meeting: జిల్లా కలెక్టర్లు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు చక్రం తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు.
KTR: రైతుల బంధును బొంద పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రూ.22 వేల కోట్ల దుర్వినియోగం అయిందనటం శుద్ధ తప్పు అని ఖండించారు. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలో.. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు.
BRS Leader Harish Rao: తెలంగాణలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు వరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకోంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
Rythu Bharosa: రైతు భరోసా అమలు కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐటీ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అమలు కాదనట్లు తెలుస్తుంది.
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్, టికెట్ ధరల పెంపు, ప్రభుత్వ అనుమతులు, శాంతి భద్రతలపై వివిధ సూచనలు చేశారు. నాగార్జున సహా పలువురు ప్రముఖులు తమ సూచనలను సీఎం ముందు ఉంచారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాదులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, టికెట్ ధరలు పెంపు, అవార్డుల నిర్వహణ వంటి పలు అంశాలు ఈ భేటీలో చర్చకు వస్తాయి. 30 మందికిపైగా ప్రముఖులు ఈ భేటీలో ఉన్నారు.