Home » Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారు.
రైతు సంక్షేమం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రైతుల కోసం ఏ ప్రభుత్వం ఎక్కువ చేసిందో బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సీఎం సవాల్ విసిరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
నీళ్ల సెంటిమెంటే బీఆర్ఎస్ను బతికిస్తోందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకోసం పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భూతాలుగా చూపుతున్నారంటూ నేతలను విమర్శించారు.
EAGLE For Drug Control: డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ (Elite Action Group for Drug Law Enforcement)ను రంగంలోకి దింపారు.
రాష్ట్రంలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానం రూపొందించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల సంరక్షణ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఆ విధానంలో రేవంత్ దారితప్పారు
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
తెలంగాణలో మాక్ డ్రిల్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు అనేక ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను కట్టదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు రేపు సాయంత్రం భారత సైన్యానికి సంఘీభావంగా నిర్వహించే ర్యాలీలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.