Home » Devotional
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.
జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీశైలం, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఈ పర్వదినం సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..
ఈ వారం రాశిఫలాలు. 15-2-2026 - ఆదివారం, ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకంగా ఉంటుంది.
దేశ వ్యాప్తంగా హిందువులంతా ఆదివారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజు ఎవరైతే పరమశివుడుని భక్తితో ఆరాధిస్తారో వారి కోర్కెలు నెరవేరతాయని అంటారు. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది.