Home » Devotional
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఏడాదిలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జూన్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.06 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 5.26 గంటలకు ఈ ఘడియలు ముగుస్తాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారిని ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తిరుమల చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.