• Home » Medaram Jatara

Medaram Jatara

మేడారం వనదేవతల సమక్షంలో చేయూత పెన్షన్లకు శ్రీకారం

మేడారం వనదేవతల సమక్షంలో చేయూత పెన్షన్లకు శ్రీకారం

మేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఆదివారం పర్యటించారు.

మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు..

మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!

భార్యాపిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువున్న యువతిని ప్రేమలో దింపిన ఓ హోంగార్డు వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కారణంగా రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజారతను ఇంటాంజియబుల్‌ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేట్టు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ కృషిచేయాని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు.

మేడారం పనుల్లో డొల్ల

మేడారం పనుల్లో డొల్ల

సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో జాతరకు ముందు నిర్వహించిన ఆయా పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలొస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్వహించిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో నెలరోజుల వ్యవధిలోనే అవి మరమ్మతులకు గురవడం పట్ల పలు విమర్శలొస్తున్నాయి.

ఆపరేషన్‌.. ‘స్వచ్ఛ మేడారం’

ఆపరేషన్‌.. ‘స్వచ్ఛ మేడారం’

మేడారం మహాజాతర ముగిసింది. అయితే.. జాతరకు విచ్చేసిన వారు వదిలివెళ్లిన వ్యర్థాలతో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీంతో.. ఈ చెత్తను తొలగించేందుకు దాదాపు 5వేల మంది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు.

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర విజయవంతమైందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పుకొచ్చారు.

ముగిసిన మేడారం మహా జాతర

ముగిసిన మేడారం మహా జాతర

రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర భక్త కోటికి పండగే అయ్యింది. నాలుగు రోజుల పాటు సాగిన మేడారం మహా జాతర ముగిసింది.

మేడారం జాతర ఎంతగానో మారింది...

మేడారం జాతర ఎంతగానో మారింది...

మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.

వనమంతా జనమై..

వనమంతా జనమై..

సాధారణంగా మేడారం మహాజాతరలో ఎప్పుడూ రెండోరోజే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దె చేరిన 24 గంటల తర్వాత జాతర పలుచబడుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి