• Home » Devotees

Devotees

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు

తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి.

Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

కాళేశ్వరం పుష్కరాల ఏడో రోజు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో క్షేత్రం సంద్రంగా మారగా, వర్షం వల్ల తాత్కాలిక ఏర్పాట్లు బురదమయమయ్యాయి.

Kondagattu Temple Rituals: ఘనంగా కొండగట్టు అంజన్న  పెద్ద జయంత్యుత్సవాలు

Kondagattu Temple Rituals: ఘనంగా కొండగట్టు అంజన్న పెద్ద జయంత్యుత్సవాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అనంతరం భక్తుల పూజా కార్యక్రమాలు మరియు శోభాయాత్రలు నిర్వహించబడ్డాయి.

Saraswati Pushkaralu: ఆరో రోజూ అదే రద్దీ

Saraswati Pushkaralu: ఆరో రోజూ అదే రద్దీ

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, ఇతర ఆలయాలకూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

 Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి