ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Narendra Modi: కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

ABN, Publish Date - Oct 16 , 2025 | 06:30 PM

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు మోదీ. నన్నూరు దగ్గర 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

1/9

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) పర్యటించారు.

2/9

ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

3/9

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

4/9

నన్నూరు దగ్గర 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగసభ నిర్వహించారు.

5/9

ఈ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

6/9

అలాగే రూ.13,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు.

7/9

మంత్రి నారా లోకేష్‌తో అప్యాయంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ.

8/9

ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

9/9

ప్రధాని మోదీని శాలువతో సత్కరిస్తున్నసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

Updated Date - Oct 16 , 2025 | 06:32 PM