Home » Kurnool
యువత దేశ భవిష్యత్తుకు పునాదులు అని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సెట్కూరు సీఈవో వేణుగోపాల్ సూచించారు.
పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో గురువారం నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్ వెలువడి ఉద్యోగాల్లో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి పెన్షన్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామానికి చెందిన గాడిబండ బోయజు కర్నూలు నగరంలోని అద్దె ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
జొన్నగిరి గోల్డ్ మైన్లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
విధుల్లో అలసత్వం వద్దని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ శాంతాబాయి అన్నారు.
జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు.
విద్యుదాఘాతంతో మృతి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ కుటంబానికి ఎమ్మెల్యే జయసూర్య రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు.
శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అనుమతులు లేకుండా హోమాలు నిర్వహించడంతో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు.