Home » Kurnool
పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
పట్టణంలోని జవ్వాజి సుంకన్న గౌడ్ సేవా సమితికి దాతలు సూదిరెడ్డి శ్రీధర్రెడ్డి, సూదిరెడ్డి రమేష్రెడ్డి, శ్రీకాంత్, ఆవుల శివశంకర్ కలిసి ఫ్రీజర్ బాక్స్ను విరాళంగా అందజేశారు.
విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఎంతో కీలకమని, రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థమంతమైన కోఆర్డినేషన్తో ప్రాణనష్టం తగ్గించవచ్చని ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ పేర్కొన్నారు.
ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు.
డోన పట్టణానికి చెందిన బోరిల్ల విల్సన హత్యకు భార్య రాిశి ఆలియాస్ మేరీ కారణమని పోలీసులు విచారణలో తేలింది.
లారీల రూపంలో మృత్యువు దూసుకురావడంతో ముగ్గురు బలయ్యారు.
కర్నూలు మూడో పట్టణ పోలీసులు చైన స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శేషయ్య తెలిపారు.
ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారంను సరఫరా చేసే డైట్ టెండర్పై ఉత్కంఠ వీడింది. రెండు నెలల తర్వాత గుంటూరు చెందిన సుఖవాసి శ్రీనివాసరావు డైట్ టెండర్ను దక్కించుకున్నారు.