• Home » Kurnool

Kurnool

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

కర్నూలు జిల్లా శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి సునీల్‌పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

   జీజీహెచలో కోల్డ్‌వార్‌!

జీజీహెచలో కోల్డ్‌వార్‌!

కర్నూలు మెడికల్‌ కాలేజీలో రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి టీజీ భరత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

   అన్నదాతకు మద్దతు

అన్నదాతకు మద్దతు

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) పెంచుతూ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

   ఏసీబీకి చిక్కిన ఏఈవో

ఏసీబీకి చిక్కిన ఏఈవో

ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుదవారం దాడులు నిర్వహించారు.

   డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు

డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లు

పార్లమెంటులో 2023 సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు యత్నిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి అనీరాజా అన్నారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్‌పీవో లక్ష్మి హెచ్చరించారు.

ఫ్లోరోసిస్‌ నివారణపై అవగాహన పెంచుకోవాలి

ఫ్లోరోసిస్‌ నివారణపై అవగాహన పెంచుకోవాలి

ఫ్లోరోసిస్‌ నివారణపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ సూచించారు.

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి