Home » Kurnool
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్ కాశీంవలి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
మున్సిపల్ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.
శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్లైన్లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఆరోగ్యం బాగా లేకపోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు.
పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్చార్జి రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా చేయాలని టీఎన్ఎస్ఎఫ్ తాలుకా అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు రమేశ్ నాయుడు కోరారు.
జిల్లాలో గత కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది.
లస్కర్లు కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో పనిచేసే సిబ్బంది.
ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి, నిందితుల నుంచి 5.490 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి మంగళవారం తెలిపారు.