Home » Kurnool
కర్నూలు: ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..
కర్నూలు: ఇక నుంచి ప్రతి ఇంటికీ సీఎం జగన్ స్టిక్కర్లు (CM Jagan stickers) అతికించెందుకు వైసీపీ నేతలు (YCP Leaders) ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. సీఎం జగన్ (CM Jagan) కోసం వీరావేశంతో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) పనిచేశారు.
మహానంది క్షేత్రంలో భక్తుల వసతి ఏర్పాట్లు ఏడాది పాటు నిర్వహించుకొనేందుకు బహిరంగ వేలం జరపగా రూ. 2,66,61,598 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చూపు టీడీపీ వైపు ఉందంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతులతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలుగోడు మండలం రేగడగూడూరులో రైతులు ఎమ్మెల్యేను కలిశారు...
జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు.
సిద్దేశ్వరం వద్ద క్రిష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తేనే రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
పండ్లు, కూరగాయల తోటలు చెరువుల కింద సాగు చేసే రైతులకు ఏపీఐఐఏపీపీ పథకం ప్రకారం 75 శాతం సబ్సిడీ వస్తుందని ఉద్యానశాఖ అధికారి నరేష్కుమార్రెడ్డి అన్నారు.