Home » Kurnool
మహానంది క్షేత్రంలో నంద్యాల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు జరిపారు.
కూటమి ప్రభుత్వంలోనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
పట్టణంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు.
సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిరి చెప్పారు.
మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలను తీరుస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు.
నంద్యాల జిల్లా వాసులకు కేంద్రం శుభవార్తను అందించింది. త్వరలో జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీస్ సదుపాయం ఏర్పాటుకానుంది.
విద్యార్థులు దేవాలయంగా భావించే హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.