Home » Kurnool
సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిరి చెప్పారు.
మండలంలోని పెసలదిన్నె గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలను తీరుస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
నంద్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు.
నంద్యాల జిల్లా వాసులకు కేంద్రం శుభవార్తను అందించింది. త్వరలో జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీస్ సదుపాయం ఏర్పాటుకానుంది.
విద్యార్థులు దేవాలయంగా భావించే హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు గుడిసే క్రిష్ణమ్మ స్వీకరిస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.
కంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాం రూ.8వేలను అందించేందుకు మార్క్ఫెడ్ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.