Home » Kurnool
శ్రీశైలం ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం సీఎం, వైసీపీ అధినేేత జగన్ (CM Jagan) సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు(బుధవారం) ఇడుపులపాయ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్ సెల్ఫోన్లో జగన్ పాట పెట్టి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు.
వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని కర్నూలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్(T.G.Bharath) అన్నారు. సోమవారం నాడు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లో భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ... ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు.
నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని.. అయినా గుర్తింపు లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(CM YS Jagan) మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal).. ఏపీ సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా కల్లూరు(Kurnool) అర్బన్ పరిధిలోని ఎన్టీఆర్ బిల్డింగ్స్లో టీడీపీ ..
సాధారణంగా సినిమాల్లో విలన్ లేదా చీటర్ ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక సరిగ్గా తాళి కట్టే సమయంలో పోలీసులు ఎంటరై పెళ్లిని ఆపేస్తారు.
Andhrapradesh: శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్డులో ఘటన చోటు చేసుకుంది.
Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..
కర్నూలు: నగరంలో జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్వోడి గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు.