• Home » Kurnool

Kurnool

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.

గో బ్యాక్.. సిగ్గుందా.. జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

గో బ్యాక్.. సిగ్గుందా.. జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్, రోడ్ల వెంబడి ‘గో బ్యాక్ జగన్’, ‘రావడానికి సిగ్గుందా’ అంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

   నేడు కర్నూలుకు మాజీ ముఖ్యమంత్రి

నేడు కర్నూలుకు మాజీ ముఖ్యమంత్రి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు.

   చెరువులు నింపేదెన్నడు..?

చెరువులు నింపేదెన్నడు..?

ఎల్‌నినో ప్రభావం వల్ల పశ్చిమ పల్లెసీమల్లో కరువు ఛాయలు కమ్మేశాయి. అనావృష్ఠి తీవ్ర జలసంక్షోభాన్ని సృష్టిస్తుంది.

   వేయి హెక్టార్లలో పామాయిల్‌ సాగు

వేయి హెక్టార్లలో పామాయిల్‌ సాగు

జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని, నీటి పొదుపుకు అనుగుణంగా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు.

48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు

48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు

నేమకల్‌ ఘర్షణ ఘటనలో 48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు నమోదు అయింది.

ఎమ్మిగనూరులో భారీ చోరీ

ఎమ్మిగనూరులో భారీ చోరీ

మ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు లక్ష్మిదేవి తెలిపిన వివరాల మేరకు.. తాము మాచాని సోమప్ప ఉన్నత పాఠశాల ప్రాంతం లక్ష్మీపేట కాలనీలో గత నాలుగేళ్ల నుంచి నివాసం ఉంటున్నామన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బారిక రమేష్‌(20) అనే యువకుడు మృతి చెందాడు.

27 నుంచి రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాలు

27 నుంచి రాఘవేంద్ర స్వామి 355వ సప్తరాత్రోత్సవాలు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ సప్తరాత్రోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌లు కసరత్తు చేపట్టారు.

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి