Home » Srisailam
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిసెంబర్ 20న ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహాహారతి కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరుతారు. అక్కడ గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.
శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం హైదరాబాద్కు రానున్నారు. అనంతరం శ్రీశైలం బయలుదేరి వెళతారు. తర్వాత గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియంలను సందర్శించే అవకాశముంది.
శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్లైన్లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.
శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భారీగా డబ్బులను కాజేశారు.
వర్షానికి పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో రోడ్డుగా అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి.
శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ పాలక మండలి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి వారి స్పర్శ దర్శన టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు అందిస్తామని ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు.