• Home » Srisailam

Srisailam

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన

Srisailam Temple: భక్తులకు శుభవార్త.. శ్రీశైలం దేవస్థానం కీలక ప్రకటన

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.

Cyber Fraud: శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

Cyber Fraud: శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భారీగా డబ్బులను కాజేశారు.

శ్రీశైలంలో విరిగిపడ్డ భారీ కొండచరియలు

శ్రీశైలంలో విరిగిపడ్డ భారీ కొండచరియలు

వర్షానికి పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో రోడ్డుగా అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి.

Free Laddu: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ .. ఫ్రీగా లడ్డూ

Free Laddu: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ .. ఫ్రీగా లడ్డూ

శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ పాలక మండలి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి వారి స్పర్శ దర్శన టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు అందిస్తామని ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు.

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ .. ఫ్రీగా లడ్డూ..

Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ .. ఫ్రీగా లడ్డూ..

కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారని ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

కార్తీకమాసం ప్రారంభం‌కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

Chandrababu On GST Meeting: ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు: సీఎం చంద్రబాబు

Chandrababu On GST Meeting: ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు: సీఎం చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి