Home » Srisailam
దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..
మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయంలో భక్తల రద్దీ దృష్ట్యా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.