• Home » Srisailam

Srisailam

 శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.

తేనెటీగల దాడి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..

తేనెటీగల దాడి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..

శ్రీశైలం డ్యామ్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. తేనెటీగల దాడిలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. పిల్లి వీరస్వామి(52) అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ డ్యామ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..

ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు ఆదాయం

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మల్లన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఆధ్యాత్మిక మజిలీ...శ్రీశైల పాదయాత్ర!

ఆధ్యాత్మిక మజిలీ...శ్రీశైల పాదయాత్ర!

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి