• Home » Srisailam

Srisailam

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.

అన్నదాన పథకాలకు విరాళాలు

అన్నదాన పథకాలకు విరాళాలు

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు.

శ్రీశైలం ఆలయంలో  నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కొలను భారతి ఆలయ వివాదంపై శ్రీశైలం దేవస్థానం విచారణ

కొలను భారతి ఆలయ వివాదంపై శ్రీశైలం దేవస్థానం విచారణ

శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అనుమతులు లేకుండా హోమాలు నిర్వహించడంతో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.

శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం.. స్పర్శ దర్శనాల నిలుపుదల

శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం.. స్పర్శ దర్శనాల నిలుపుదల

శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..

నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.

 శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి