• Home » Central Govt

Central Govt

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి

రోడ్ల అభివృద్ధికి పారదర్శకంగా నిధులను వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ.. పలు అంశాలపై చర్చ

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ.. పలు అంశాలపై చర్చ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల తీరుపై.. వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల తీరుపై.. వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

విపక్షాల తీరుపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి5వ తేదీన లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నాటుకోడి ధరలపై  ఎంపీ  అవినాశ్‌రెడ్డి ఆవేదన

నాటుకోడి ధరలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి