CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ABN, Publish Date - Sep 13 , 2025 | 07:30 AM
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్రెడ్డి.
ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
గోదావరి పరీవాహకంలోని 74 ఆలయాల్లోనూ పుష్కరాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్రెడ్డి.
Updated Date - Sep 13 , 2025 | 07:33 AM