ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad Ganesh Temple: వినాయక చవితి ఉత్సవాలకు సికింద్రాబాద్ గణేష్ ఆలయం ముస్తాబు

ABN, Publish Date - Aug 22 , 2025 | 07:37 PM

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు27వ తేదీన వచ్చింది. దీంతో భక్తులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గణేష్ చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నా వినాయక దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గణేష్‌ ఉత్సవాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. వివిధ రంగులతో దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

1/6

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు27వ తేదీన వచ్చింది. దీంతో భక్తులు ఏర్పాట్లలో మునిగిపోయారు.

2/6

ఈ ఏడాది గణేష్ విగ్రహాలు భారీగానే ధర పలుకుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే భక్తులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

3/6

వివిధ రంగుల విద్యుత్ కాంతులతో గణేష్ ఆలయం

4/6

వినాయక చవితికి ముస్తాబు అవుతున్న దేవాలయం

5/6

ఆలయంలో పూజలు అందుకుంటున్న వినాయకుడు

6/6

గుడిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు

Updated Date - Aug 23 , 2025 | 02:11 PM