• Home » Secunderabad

Secunderabad

Student: మార్కులపై తండ్రి మందలించాడని..

Student: మార్కులపై తండ్రి మందలించాడని..

మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Sabarimala Special Trains: శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్

Sabarimala Special Trains: శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్

శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు గుడ్‌న్యూస్. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు..

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి డెయిరీఫామ్‌ రోడ్‌ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ కారిడర్‌ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ కమిషనర్‌ డి. జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి పట్టివేత..

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి పట్టివేత..

రైల్వే స్టేషన్‌లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్‌ రైల్వే, సికింద్రాబాద్‌ ఆర్పీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలను వెల్లడించారు.

Railway Project: తెలంగాణకు కొత్త రైలు మార్గం..

Railway Project: తెలంగాణకు కొత్త రైలు మార్గం..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్‌ (సనత్‌నగర్‌)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Hyderabad: మహానగరంలో.. 80 వేల విగ్రహాలు..

Hyderabad: మహానగరంలో.. 80 వేల విగ్రహాలు..

మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్‌మెంట్స్‌, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Trains: నేటినుంచి మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, చర్లపల్లి టెర్మినల్స్‌కు రైళ్ల పొడిగింపు

Trains: నేటినుంచి మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, చర్లపల్లి టెర్మినల్స్‌కు రైళ్ల పొడిగింపు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్‌ 26 వరకు మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, చర్లపల్లి టెర్మినల్స్‌కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Kondapalli Railway Station:  పలు రైళ్లకు కొండపల్లి హాల్ట్‌ తాత్కాలిక తొలగింపు

Kondapalli Railway Station: పలు రైళ్లకు కొండపల్లి హాల్ట్‌ తాత్కాలిక తొలగింపు

దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్‌ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.

Trains: మారిన ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లు

Trains: మారిన ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లు

దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్‌ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్‌ఫ(ఇండియన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో డెమో, మెమూ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి