• Home » Secunderabad

Secunderabad

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ 3 ముక్కలు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ 3 ముక్కలు!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టి గతంలో దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వం.. మళ్లీ ఆ దిశగా వేగంగాఅడుగులు వేస్తోంది.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌ 10న ప్రారంభించారు.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌లో యువకుడి దారుణ హత్య

సికింద్రాబాద్‌లో యువకుడి దారుణ హత్య

సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నేడు చర్లపల్లి-దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు

నేడు చర్లపల్లి-దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు

వేసవి దృష్ట్యా చర్లపల్లి- దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ

సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.

యువకుడి దారుణ హత్య.. యువతి ఇంటి ముందు ఆందోళన.. ఉద్రిక్తం

యువకుడి దారుణ హత్య.. యువతి ఇంటి ముందు ఆందోళన.. ఉద్రిక్తం

సికింద్రాబాద్ చిలకలగూడలో బీటెక్ విద్యార్థి యువన్‌ను కొందరు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఇంటి వద్ద యువన్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

103 మందితో సికింద్రాబాద్‌ డీసీసీ

103 మందితో సికింద్రాబాద్‌ డీసీసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సికింద్రాబాద్‌ జిల్లాకు పార్టీ కమిటీని 103మందితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‏కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి