• Home » Secunderabad

Secunderabad

‘సూపర్‌ ఫాస్ట్‌’ రైళ్లు.. ప్యాసింజర్‌ ప్రయాణం

‘సూపర్‌ ఫాస్ట్‌’ రైళ్లు.. ప్యాసింజర్‌ ప్రయాణం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.

నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత

నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. భవిష్యవాణి చెప్పిన మాతంగి స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు.

సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు: జోగిని శ్యామల

సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారు: జోగిని శ్యామల

ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినిలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆదివారం బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో ఆషాఢ బోనాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం: సీపీ సజ్జనార్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి సీపీ సజ్జనార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు.

నేత్రపర్వంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పోటెత్తిన భక్తులు

నేత్రపర్వంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పోటెత్తిన భక్తులు

భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చివరికి కథ సుఖాంతం..

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చివరికి కథ సుఖాంతం..

హైదరాబాద్‌లోని దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికల అదృశ్యం కేసులో సికింద్రాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ముగ్గురు చిన్నారులు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని చాకచక్యంగా కాపాడారు.

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి