ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభోత్సవం
ABN, Publish Date - May 03 , 2025 | 08:01 AM
అశేష జనవాహిని మధ్యలో, అతిరథ మహారధుల సమక్షంలో అమరావతి పున: ప్రారంభం అయింది. కనుల పండుగగా జరిగిన ప్రజా రాజధాని పనుల పున: ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర ,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అమరావతి పున : ప్రారంభ వేదిక నుంచి రూ.58 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Updated Date - May 03 , 2025 | 12:10 PM