• Home » Andhra Photo Gallery

Andhra Photo Gallery

 ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి చేర్చకపోవటానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి  కందుల దుర్గేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి జారి యువకుడి మృతి

స్థానిక మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామం వద్ద బుధవారం రాత్రి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ మేడపై నుంచి జారిపడి కురిటి వినోద్‌(33) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. వినోద్‌కుమార్‌ మేడపై నిద్రించ డానికి వెళ్లాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ జారి పడి మృతి చెం దాడు.

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

CJI BR Gavai: ఏపీ ప్రభుత్వ ప్రజాహిత చర్యలు అభినందనీయం: సీజేఐ గవాయ్

CJI BR Gavai: ఏపీ ప్రభుత్వ ప్రజాహిత చర్యలు అభినందనీయం: సీజేఐ గవాయ్

పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూచించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.

Kadapa Tragic Incident: కడపలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అర్ధరాత్రి సమయంలో..

Kadapa Tragic Incident: కడపలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అర్ధరాత్రి సమయంలో..

కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

CM Chandrababu Naidu: ప్రాజెక్టు మీది.. భరోసా మాది

CM Chandrababu Naidu: ప్రాజెక్టు మీది.. భరోసా మాది

ప్రాజెక్టు మీది.. భరోసా మాది. ఏపీలో పెట్టుబడి పెట్టి మీరు ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తాం.

Hardeep Singh Puri:  ఏపీలో డైనమిక్‌ సీఎం: కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌

Hardeep Singh Puri: ఏపీలో డైనమిక్‌ సీఎం: కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌

డబులింజన్‌ సర్కార్‌తో అటు దేశం, ఇటు రాష్ట్రం రెండూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి’ అని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ అన్నారు. గురువారం విజయవాడలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రాష్ట్రంలోని మేధావులు, వర్తకులు, ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.

Minister Mandipalli: ఆ విషయంలో కేంద్రానిది చారిత్రాత్మకమైన నిర్ణయం

Minister Mandipalli: ఆ విషయంలో కేంద్రానిది చారిత్రాత్మకమైన నిర్ణయం

Minister Mandipalli: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించిందని అన్నారు.

TTD: 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TTD: 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి