ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడలో సత్యకాలమ్ -2 పుస్తకావిష్కరణ

ABN, Publish Date - Apr 28 , 2025 | 07:16 AM

సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ రాసిన వ్యాసాల సంకలనం సత్యకాలమ్ 2 పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశ సామాజిక పరివర్తనకు, జాతీయ అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇదని కిషన్‌రెడ్డి తెలిపారు.

1/18

సామాజిక, రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రత వంటి అంశాలపై ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ (Satya Kumar) వ్యాసాల సంకలనంతో కూడిన సత్యకాలమ్ 2 బుక్‌ను రాశారు.

2/18

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఆదివారం నాడు జరిగింది.

3/18

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

4/18

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

5/18

భారతదేశ సామాజిక పరివర్తనకు, జాతీయ అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇదని కిషన్‌రెడ్డి తెలిపారు.

6/18

టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు బుక్ అందజేస్తున్న మంత్రి సత్యకుమార్

7/18

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి కిషన్‌రెడ్డి, సత్యకుమార్ , నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

8/18

సత్యకాలమ్ బుక్‌ను గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు అందజేస్తున్న మంత్రి సత్యకుమార్

9/18

కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ను గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ నేతలు

10/18

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

11/18

ఎన్నో ఏళ్లు పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనమే సత్యకాలమ్ 2 పుస్తకమని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో వచ్చిన గుణాత్మక మార్పులు చెప్పడానికే ఈ పుస్తకం రాశానని వెల్లడించారు.

12/18

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి మౌనం పాటిస్తున్న ప్రముఖులు

13/18

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లకు బుక్ అందజేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్

14/18

కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌ను గజమాలతో సన్మానిస్తున్న నేతలు

15/18

సత్యకాలమ్ బుక్ ఆవిష్కరణకు వచ్చిన ప్రముఖులకు నమస్కరిస్తున్న మంత్రి సత్యకుమార్

16/18

సత్యకాలమ్ బుక్ ఆవిష్కరణలో సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు

17/18

గత మూడేళ్లుగా వివిధ పత్రికల్లో సత్యకాలం శీర్షికలో దేశ, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ప్రచురించిన వ్యాసాల సంకలనం సత్యకాలం-2 పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని మొదటి ప్రతిని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

18/18

ఈ పుస్తకం చదివితే మంత్రి సత్యకుమార్ మనస్తత్వం అర్థమవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పుస్తకం యువ రాజకీయ నాయకులు, రచయితలకు ప్రేరణగా ఉంటుందని ఉద్ఘాటించారు.

Updated Date - Apr 28 , 2025 | 07:49 AM