Home » Minister Satya Kumar
Minister Satyakumar Yadav: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయారని అన్నారు. లిక్కర్ స్కాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి, రోగి మరణానికి కారణమయ్యారు. మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు
రాష్ట్రంలో డయాలసిస్ రోగుల సంఖ్య పెరిగేందుకు జగన్ మద్యం బ్రాండ్లే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు
ఆయుష్ వైద్య సేవలను విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలను చెప్పిన మంత్రి సత్యకుమార్, గత ప్రభుత్వంలో ఈ రంగంపై నిర్లక్ష్యం ఉన్నదని చెప్పారు. ఆయుష్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు
అంబేద్కర్ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి మార్పులు, మంచి ఆహారం అనివార్యం. హెపటైటిస్, మద్యపానం, ఊబకాయం లాంటి వాటి వల్ల లివర్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి
రాష్ట్రంలో మరో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్త కాలేజీని ప్రభుత్వం అనుమతించింది
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికలో తప్పుడు రాతలే రాస్తారని, అబద్ధపు ప్రచారాలే చేస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పేదలకు అందించే వైద్య సేవలపైనా ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం దారుణమని అన్నారు.
Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.