• Home » Nadendla Manohar

Nadendla Manohar

ఏపీ మోడల్‌కు కేంద్రం ఓకే.. దేశవ్యాప్తంగా ‘10శాతం’ నూకల బియ్యం

ఏపీ మోడల్‌కు కేంద్రం ఓకే.. దేశవ్యాప్తంగా ‘10శాతం’ నూకల బియ్యం

కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ ద్వారా సరఫరా చేసే బియ్యంలో 10 శాతం నూకల విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది.

మీ మాటలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి: మంత్రి మనోహర్

మీ మాటలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి: మంత్రి మనోహర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) మృతిపై ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞత తెలిపారు.

ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్

ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్

పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్పప్పటికీ.. లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఇంధన సమస్యపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

నాదెండ్ల భాస్కరరావు మృతిపై చంద్రబాబు, పవన్, లోకేశ్ సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతిపై చంద్రబాబు, పవన్, లోకేశ్ సంతాపం

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. నాదెండ్ల మనోహర్‌ను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా సంబరాలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు.

అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారు: సీఎం చంద్రబాబు

అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారు: సీఎం చంద్రబాబు

రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు.

వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల

వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల

వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్‌లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నదాతలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి నాదెండ్ల హెచ్చరిక..

అన్నదాతలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి నాదెండ్ల హెచ్చరిక..

నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. కోవూరు మండలం ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం గూడూరు మండలం పేడూరు గ్రామాన్ని సందర్శించారు.

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రైతుల నుంచి మొత్తం ధాన్యాన్నీ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదని మంత్రి ఆరోపించారు.

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్‌జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి