• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy: దేశాభివృద్ధికే వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌

Kishan Reddy: దేశాభివృద్ధికే వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌

దేశాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌) కీలకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలంతా చర్చించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా

గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు లేవని వ్యాఖ్యానించడం బాధాకరం.

Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..

Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ

Kishan Reddy: పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ

పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాదాన్ని తయారుచేసే ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: దాడి చేస్తే బ్రహ్మోస్‌ ప్రయోగిస్తాం

Kishan Reddy: దాడి చేస్తే బ్రహ్మోస్‌ ప్రయోగిస్తాం

పాకిస్థాన్‌ ఇకమీదట భారత్‌పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్‌ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్‌ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

ESI Hospital: ఈఎస్ఐలో ఆటోమేటెడ్‌ టోకెన్‌!

ESI Hospital: ఈఎస్ఐలో ఆటోమేటెడ్‌ టోకెన్‌!

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్‌ టోకెన్‌ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్‌పమెంట్‌ మెంబర్‌, మాజీ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ తెలిపారు.

Kishan Reddy: స్వదేశీ సాంకేతికత అభివృద్ధే లక్ష్యం

Kishan Reddy: స్వదేశీ సాంకేతికత అభివృద్ధే లక్ష్యం

స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: సైన్యానికి అమ్మవారి దీవెనలుండాలి: కిషన్‌రెడ్డి

Kishan Reddy: సైన్యానికి అమ్మవారి దీవెనలుండాలి: కిషన్‌రెడ్డి

దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వారికి ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు జరిపించారు.

 Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు

Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి