• Home » Kishan Reddy G

Kishan Reddy G

‘సర్‌’పై వారిది బాధ్యతారాహిత్యం

‘సర్‌’పై వారిది బాధ్యతారాహిత్యం

ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌)పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనులశాఖ...

రాజ్యాంగబద్ధమైన 'SIR' ప్రక్రియను రాజకీయం చేయొద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాజ్యాంగబద్ధమైన 'SIR' ప్రక్రియను రాజకీయం చేయొద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాజ్యాంగబద్ధమైన ‘SIR’ ప్రక్రియను రాజకీయం చేయొద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘SIR’ ప్రక్రియ ఒక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని, దీనిని ఏ ఒక్కరూ రాజకీయ కోణంలో చూడకూడదన్నారు.

మెట్రో కొత్త మలుపు!

మెట్రో కొత్త మలుపు!

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యవ హారం కొత్త మలుపు తిరిగింది. ఒక్కో దశకు విడివిడిగా కాకుండా రెండు దశలకు కలిపే రుణం మంజూరయ్యేలా చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాయి.

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో రేవంత్ సమావేశమయ్యారు.

కలిసి కదిలారు!

కలిసి కదిలారు!

తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.......

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడేళ్లలో ఇంధన స్వయం సమృద్ధి!

మూడేళ్లలో ఇంధన స్వయం సమృద్ధి!

మూడేళ్లలో పెట్రోల్‌, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రేపు ఢిల్లీకి వస్తున్నా

రేపు ఢిల్లీకి వస్తున్నా

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో బహిరంగ లేఖ..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో బహిరంగ లేఖ..

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి