• Home » Kishan Reddy G

Kishan Reddy G

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఆయున స్పష్టం చేశారు.

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఫైర్

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు.

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా?రాహుల్‌ గాంధీకి కిషన్‌రెడ్డి సవాల్‌

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా?రాహుల్‌ గాంధీకి కిషన్‌రెడ్డి సవాల్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సవాల్‌ చేశారు.

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేవంత్‌, రాహుల్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు.

ఏబీఎన్‌పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు

ఏబీఎన్‌పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు

బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్‌ పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

అజిత్ పవార్.. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు: కిషన్‌రెడ్డి

అజిత్ పవార్.. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు: కిషన్‌రెడ్డి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.

నైనీ కోల్ టెండర్ల వివాదం.. కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభం

నైనీ కోల్ టెండర్ల వివాదం.. కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభం

నైనీ కోల్ టెండర్ల వివాదంపై కేంద్ర బృందం విచారణ ప్రారంభమైంది. సింగరేణి భవనానికి చేరుకున్న బృందం... సీఎస్‌ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై ఆరా తీస్తోంది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ చామల లేఖ.. ఎందుకంటే..

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఎంపీ చామల లేఖ.. ఎందుకంటే..

సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి