• Home » Kishan Reddy G

Kishan Reddy G

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.

పరాభవం మన దేశానికి కాదు.. దేశద్రోహులకు మాత్రమే: కిషన్‌రెడ్డి

పరాభవం మన దేశానికి కాదు.. దేశద్రోహులకు మాత్రమే: కిషన్‌రెడ్డి

జీవితం షడ్రుచుల సమ్మేళనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐక్యతతోనే సవాళ్లను జయించాలని పేర్కొన్నారు.

కావూరి సాంబశివరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం

కావూరి సాంబశివరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి.. కిషన్‌రెడ్డి లేఖ

ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి.. కిషన్‌రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

ఆ సమస్యపై సీఎం రేవంత్‌‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

ఆ సమస్యపై సీఎం రేవంత్‌‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) లేఖ రాశారు.ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే

తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కాగితాలకే పరిమితం

హైదరాబాద్‌ అభివృద్ధి కాగితాలకే పరిమితం

ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్‌ విస్తరిస్తున్నా.. అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితతమైందని అని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి విమర్శించారు.

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఆయున స్పష్టం చేశారు.

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఫైర్

మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి