Tirumala: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN, Publish Date - May 12 , 2025 | 04:18 AM
తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.గోపాలకృష్ణారావు మరియు జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి దర్శనంలో పాల్గొని ఆశీర్వచనం పొందారు
తిరుమల, మే 11(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకమండపానికి చేరుకున్న న్యాయమూర్తులకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News
Updated Date - May 12 , 2025 | 04:18 AM