Home » Tirumala
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ(TTD) గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో(Hundi) కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు..
అంగరంగ వైభవంగా బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో ( Ayodhya ) భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ లల్లా సుందర రూపాన్ని చూసి తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడుతోంది.
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు...
AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
తిరుమలలో యాత్రికుల మొబైల్కు టీటీడీ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే మెసేజ్ రావటం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుటామంటామన్నారు. గది తీసుకున్న వ్యక్తే మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు..
పురాణపండ శ్రీనివాస్ ‘శంకర శంకర’ గ్రంధం శ్రీశైలంలో , తిరుమలలో ‘స్మరామి స్మరామి’ గ్రంధం భక్తలోకాన్ని విస్మయింపచేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. విద్యార్థులకు పరీక్షలు నడుస్తుండటంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జంతు సంచార కదలికలను గుర్తించి, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తిరుమల ఫారెస్ట్ ఉన్నతాధికారులు తెలియజేసారు.
తిరుమల పాల్గుణ మాసపు పున్నమి గరుడ సేవలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ తన నలభై ఐదవ ఆధ్యాత్మిక రచనా సంకలనం ‘శ్రీమాలిక’ ఇరవై ఐదవ పునర్ముద్రణను ప్రధాన అర్చకుల స్థాయినుండి వేద పండితుల వరకూ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేశారు.