Ramakrishna Rao: ప్రజలకు మెరుగైన సేవలు అందించండి
ABN, Publish Date - May 06 , 2025 | 04:12 AM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
కొత్త సీఎస్ రామకృష్ణారావును అభినందించిన మంత్రి ఉత్తమ్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. సీఎ్సగా నియమితులైన రామకృష్ణారావు సోమవారం మర్యాదపూర్వకంగా మంత్రి ఉత్తమ్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావుతో పాత పరిచయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు.
25 ఏళ్ల కిందట నల్గొండలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి పరిచయమని, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని రామకృష్ణారావు చేతుల మీదుగా అందుకున్నానని మంత్రి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News
Updated Date - May 06 , 2025 | 04:12 AM