ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Congress Janhita Padayatra: వరంగల్ జిల్లాకు చేరిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. పాల్గొన్న అగ్రనేతలు

ABN, Publish Date - Aug 26 , 2025 | 08:01 AM

తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది. ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

1/9

తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది.

2/9

ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది.

3/9

ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

4/9

కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రలో భారీగా పాల్గొన్న నేతలు, కార్యకర్తలు

5/9

పాదయాత్రలో ప్రజా సమస్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు.

6/9

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానంపై అడిగి మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకున్నారు.

7/9

ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

8/9

కేంద్ర ఎన్నికల సంఘం తమ చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లపై తామెలా లెక్కలు తేలుస్తామని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.

9/9

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని..మీరే లెక్కలు తేల్చాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.

Updated Date - Aug 26 , 2025 | 08:05 AM