Home » Mahesh Kumar Goud
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
పండగ రోజు రాజకీయాలు మాట్లాడాలని లేదని.. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో తప్పడం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాజకీయ పాలసీలను శుద్ధి చేయాలని.. బీఆర్ఎస్ ఆలోచనలను శుద్ధి చేయాలని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని మండలిలో తీర్మానం పెట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మనువాద పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల పాలనకు, పదేళ్ల పాలనకు తేడాపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.
తెలంగాణలో కొండా సురేఖ బర్తరఫ్ అంశం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి సురేఖ తొలగింపు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమన్నారు.
కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరాభవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్తో నేతలు భేటీ కానున్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపించడం జరిగిందన్నారు.