• Home » TG Politics

TG Politics

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది:  మహేశ్‌ గౌడ్

మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది: మహేశ్‌ గౌడ్

నిజామాబాద్ కార్పొరేషన్‌ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్‌ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజయం.. ముఖ్యమంత్రిని అభినందించిన ప్రియాంక

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజయం.. ముఖ్యమంత్రిని అభినందించిన ప్రియాంక

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు.

మున్సిపల్ కౌంటింగ్‌పై బీఆర్ఎస్ అలర్ట్.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక ఆదేశాలు

మున్సిపల్ కౌంటింగ్‌పై బీఆర్ఎస్ అలర్ట్.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ గులాబీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!

తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!

తెలంగాణలో మున్సిపల్ కౌంటింగ్‌కు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్‌లో క్యాంప్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది. అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

తెలంగాణలో హత్యలు, దారుణాలు పెరిగాయి.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ధ్వజం

తెలంగాణలో హత్యలు, దారుణాలు పెరిగాయి.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ధ్వజం

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ఎద్దేవా చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి