• Home » Konda Surekha

Konda Surekha

‘దృక్‌ సిద్ధాంత పంచాంగం’ అభినందనీయం

‘దృక్‌ సిద్ధాంత పంచాంగం’ అభినందనీయం

రాష్ట్రంలోని 16 వేల ఆలయాల్లో అమలు పరిచేందుకు దృక్‌ సిద్ధాంత పంచాంగం రూపొందించడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు.

వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ

వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం.. జోగినిలకు ప్రాముఖ్యం: మంత్రి కొండా సురేఖ

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం ఘనంగా జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారన్నారు.

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఈనెల 16 నుంచి హైదరాబాద్‌ ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని ఆధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం అని ఆమె పేర్కొన్నారు.

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతమవుతాయి: కొండా సురేఖ

అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతమవుతాయి: కొండా సురేఖ

అర్చకులు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతవుతాయని ...

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి