ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ

ABN, Publish Date - Dec 07 , 2025 | 11:28 AM

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ వైజాగ్‌లోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.

1/8

విశాఖపట్నం వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మూడో వన్డేలో తలపడిన విషయం తెలిసిందే.

2/8

మ్యాచ్ కోసం వైజాగ్ వెళ్లిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

3/8

అంతకు ముందు దేవాలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేశారు.

4/8

విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్‌లకు స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు.

5/8

మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించి.. సిరీస్‌ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న విషయం తెలిసిందే.

6/8

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు సాధించాడు.

7/8

ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.

8/8

వైజాగ్‌లో విరాట్‌కు తన కెరీర్‌లో మంచి రికార్డు ఉంది. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:28 AM