Home » Virat Kohli
టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో సూర్య తన ఇన్నింగ్స్తో టీ20 అంతర్జాతీయాల్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కీలక రికార్డును బద్దలు కొట్టాడు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్న్ క్లీన్స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
శుక్రవారం ఉదయం కొన్ని గంటల పాటు విరాట్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్ కనబడకపోవడం కలకలానికి దారి తీసింది. ఆ తరువాత మళ్లీ కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇలా ఎందుకు జరిగిందో క్లారిటీ లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రో-కో దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్ ఫామ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ దేశవాళీల్లో ఆడాల్సిన అవసరం లేదని వెల్లడించాడు.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డే క్రికెట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్లో న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..