Home » Cricket
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం బౌలర్ల జోరు మధ్య ఆట ఆచితూచి అన్నట్టుగా సాగింది.
ఎడ్జ్బాస్టన్లో టెస్టు విజయం కోసం భారత జట్టు దశాబ్దాలపాటు ఎదురుచూసింది.
ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఆకాశ్ దీప్ పది వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు..
భారత్ అండర్-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో గెలుపొందింది..
కొందరు యువకులు కలిసి క్రికెట్ ఆడాలని ఫిక్స్ అయ్యారు. అయితే వర్షాకాలం కావడంతో ఎక్కడా స్థలం దొరకలేదు. ఎక్కడ చూసినా బురద, నీరు కనిపిస్తుండడంతో క్రికెట్ ఆడేందుకు వీలు లేకుండా పోయింది. అయినా వీళ్లు మాత్రం ఎలాగైనా ఆడితీరాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా..
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టును టీమిండియా శాసించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం గిల్ సేన 244 పరుగుల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. శనివారం ఆటలో వేగంగా ఆడి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచితే మ్యాచ్ ఫలితాన్ని ఆశించవచ్చు.
బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దు కానుంది.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది.
హెడింగ్లీలో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మొదటి రోజు భారత ఇన్నింగ్స్ క్రికెట్ లెజెండ్స్ సచిన్, గంగూలీలను మురిపించింది. రెండు సెంచరీలు నమోదు కావడంతో మూడో సెంచరీ ఎవరిదని సచిన్ ప్రశ్నించాడు. దీనికి గంగూలీ ఆస్తికర సమాధానమిచ్చాడు.
క్రికెట్లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్ల విషయంలో కొత్త రూల్స్ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్లను ఇల్లీగల్గా పరిగణించనున్నారు..