Home » Washington Sundar
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించాడు..
జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్పై అభిమానులకున్న అంచనాల గురించి మాట్లాడాడు.
స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి పక్కటెముకల్లో గాయం కావడంతో రానున్న రెండు వన్డేలకు అతడు దూరమయ్యాడని పేర్కొంది. అతడి స్థానంలో యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
నేటి నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్కు భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అక్షర్ స్పందించాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన కారణంగా సుందర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.