Home » Sports
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. జైపూర్ వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎల్ఎస్జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాజస్థాన్కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత టెస్టు, వన్డే జట్లను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. అందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. పంజాబ్కు చెందిన పేసర్ గుర్నూర్ బ్రార్. అఫ్గాన్తో ఆడే టెస్టు, వన్డే మ్యాచ్లతో బ్రార్ టీమిండియాలో అరంగ్రేటం చేయనున్నాడు. అసలు ఎవరీ గుర్నూర్ బ్రార్..?
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత లఖ్నవూ బ్యాటింగ్కు దిగనుంది.
నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్లో రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వేదాంత్ భవిష్యత్తు కోసం తన కుటుంబం తీసుకున్న కీలక నిర్ణయంపై నటుడు మాధవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అఫ్గాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది.
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే మూడు జట్లు అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం పోటీ నెలకొంది. లీగ్ స్టేజ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. అయినప్పటికీ సీఎస్కేకి ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే..
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని తప్పించి సంజు శాంసన్కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో అయినా ధోని చెన్నై జెర్సీలో కనిపిస్తాడా? కీపింగ్ గ్లవ్స్తో స్టంప్స్ వెనకాల నిలబడతాడా? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ధోని భవిష్యత్తుపై స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.