• Home » Sports

Sports

హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన భారత్

హాకీ ప్రపంచ కప్: దక్షిణాఫ్రికాపై భారీ విజయం.. చరిత్ర సృష్టించిన భారత్

మహిళల హాకీ ప్రపంచ కప్‌ 2026లో భారత జట్టు అదరగొట్టింది. పూల్-డి రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6-1తో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (KRG) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

పుల్లెల గోపీచంద్ కుమార్తెకు అర్జున అవార్డు..

పుల్లెల గోపీచంద్ కుమార్తెకు అర్జున అవార్డు..

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె, స్టార్ షట్లర్ పుల్లెల గాయత్రీ గోపీచంద్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.

17 మందికి అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

17 మందికి అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి