Home » Team India
ఇంగ్లాండ్ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.
లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారత్పై 22 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు కేఎల్ రాహుల్. అతడి తప్పేమీ లేకపోయినా చాలా మంది అభిమానులు నీదే మిస్టేక్ అంటూ స్టార్ బ్యాటర్ను తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే..
టీమిండియా ముందు బిగ్ చాలెంజ్ ఉంచింది ఇంగ్లండ్. ఈ సవాల్ను అధిగమిస్తే మ్యాచే కాదు.. సిరీస్ కూడా భారత్ వశమవుతుంది. మరి.. ఆ చాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్కు గట్టిగా ఇచ్చిపడేశాడు టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. స్టోక్స్ సేనను మళ్లీ నోరెత్తకుండా చేశాడు.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..
టీమిండియాపై విమర్శలకు దిగుతున్న ఇంగ్లండ్కు ఇచ్చిపడేశాడు అనిల్ కుంబ్లే. ఒక్క ఓవర్కే ఇంతగా భయపడతారా అంటూ ప్రత్యర్థిని నోరెత్తకుండా చేశాడు భారత జట్టు మాజీ కోచ్.
లార్డ్స్ టెస్ట్లో బంతుల మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై బిగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ బాల్ చేంజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పని అయిపోలేదన్నాడు. రహానె ఇంకా ఏం చెప్పాడంటే..
రిషబ్ పంత్ తప్పేమీ లేదని తేల్చేశాడు క్లాసికల్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తాము ముందే మాట్లాడుకున్నామంటూ పలు ఆసక్తికర విషయాలు అతడు పంచుకున్నాడు.