• Home » Team India

Team India

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇషాన్ కిషన్‌కు రూ. కోటి నజరానా

ఇషాన్ కిషన్‌కు రూ. కోటి నజరానా

టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బిహార్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌కు.. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ రూ. కోటి నజరానా ప్రకటించారు.

శ్రీలంక టూర్..  భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

జూన్‌లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్‌ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటింది.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

భారత టీ20 జట్టు కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ-2027కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్

తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. పూణే సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి భార్య రియా అంకోలా తెలిపింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే టీమిండియా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే టీమిండియా

టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే.

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం

ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. టీమిండియా ఘోర ఓటమి

దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. టీమిండియా ఘోర ఓటమి

టీమిండియా మహిళా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిధ్య జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి