• Home » Team India

Team India

జింబాబ్వే సిరీస్.. టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా: అశోక్ శర్మ

జింబాబ్వే సిరీస్.. టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా: అశోక్ శర్మ

భారత టీ20 జట్టులో చోటు దక్కడంతో తన జీవితకాల కల నెరవేరిందని యువ పేసర్ అశోక్ శర్మ వెల్లడించాడు. జులై 23 నుంచి 26 వరకు టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.

భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే

భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే

రేపటి నుంచి స్వదేశంలో భారత్‌, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

హాకీ పురుషుల ప్రపంచ కప్ 2026 కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

బ్యాటింగ్ ఆర్డర్‌ను గంభీర్ నాశనం చేస్తున్నాడు: కృష్ణమాచారి శ్రీకాంత్

బ్యాటింగ్ ఆర్డర్‌ను గంభీర్ నాశనం చేస్తున్నాడు: కృష్ణమాచారి శ్రీకాంత్

ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెచ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

లార్డ్స్‌లో పరుగులు చేయకపోయినా కోహ్లీ స్థాయి తగ్గదు: ఇర్ఫాన్ పఠాన్

లార్డ్స్‌లో పరుగులు చేయకపోయినా కోహ్లీ స్థాయి తగ్గదు: ఇర్ఫాన్ పఠాన్

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో పరుగులు చేశాడా? లేదా? అన్నదానితో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని కొలవలేమని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో కోహ్లీ అర్థశతకం చేసిన సంగతి తెలిసిందే.

కుల్దీప్‌ను పక్కన పెట్టడం బాధాకరం.. భారత జట్టు ఎంపికపై అశ్విన్ అసంతృప్తి

కుల్దీప్‌ను పక్కన పెట్టడం బాధాకరం.. భారత జట్టు ఎంపికపై అశ్విన్ అసంతృప్తి

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేకి భారత తుది జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.

చివరి వన్డే: ఇంగ్లండ్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

చివరి వన్డే: ఇంగ్లండ్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది.

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు చివరి వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన బీసీసీఐ

టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన బీసీసీఐ

మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ నిర్ణయాత్మక, చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి