Home » Team India
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఓ కొత్త విషయం బయటికి వచ్చింది.
టీమిండియా మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మూడు మ్యాచులు గెలిచిన భారత్.. 3-0తో సిరీస్ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల వాళ్లు సాధించిన సెంచరీలు, అద్భుతమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. వీటిలో భారత బ్యాటర్లు సూర్యవంశీ, రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీల వీడియోలు ఉన్నాయి.
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ పేరునే జపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంతటితో ఆగలేదు.. 84 బంతుల్లోనే 150 పరుగలు చేసి ఏబీడీ రికార్డును బ్రేక్ చేశాడు.
వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.
విశాఖ వేదికగా శ్రీలంక-భారత రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లంక.. 20 ఓవర్లకు 128 పరుగులు చేసింది. భారత్కు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ అనూహ్య నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ స్పందించారు.
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా మహిళల జట్టు అలవోక విజయం సాధించింది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 14.4 ఓవర్లలోనే ఛేదించింది.
మహిళల ఐదు టీ20ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా టీమిండియా-శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లకు 121 పరుగులకే పరిమితమైంది.