ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PVN Madhav: అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పీవీఎన్ మాధవ్

ABN, Publish Date - Sep 16 , 2025 | 02:18 PM

అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మాధవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాధవ్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

1/5

అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు.

2/5

ఈ సందర్భంగా ఆలయంలో మాధవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

3/5

మాధవ్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

4/5

ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న మాధవ్ దంపతులు

5/5

ఈ సందర్భంగా మాధవ్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.

Updated Date - Sep 16 , 2025 | 02:21 PM