ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: రాజంపేటలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 02 , 2025 | 07:15 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో పర్యటించారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

1/7

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(సోమవారం) అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో పర్యటించారు.

2/7

రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు.

3/7

సీఎం చంద్రబాబును ఫొటోలు తీస్తున్న చిన్నారులు

4/7

వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం చంద్రబాబు

5/7

పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సీఎం మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు

6/7

పేదల ఆత్మగౌరవం, సాధికారత, ఆర్థిక భద్రతే లక్ష్యంగా సామాజిక పింఛన్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

7/7

పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు తోడ్పడే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెలా తాను స్వయంగా పాల్గొంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 07:19 AM