• Home » Rajampet

Rajampet

AP News: కొండ కోనల్లో.. ఏకాంతంగా ఏకిరిపల్లె

AP News: కొండ కోనల్లో.. ఏకాంతంగా ఏకిరిపల్లె

పులపత్తూరుకు సమీపంలో బాహుదానది ఆనుకుని అటవీ ప్రాంతంలో ఏకిరిపల్లె గ్రామం ఉంది. వీరు అడవిలో లభించే అటవీ వస్తువులను నమ్ముకుని గతంలో జీవనం సాగించేవారు. రాను రాను అటవీ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్.. వెలంకనికి ప్రత్యేక రైలు

తమిళనాడులోని నాగపట్టణంలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మిన్‌స-వెలంకని ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మిన్‌సలో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుందన్నారు.

Kodandarama Kalyanam: కమనీయం కోదండరాముని కల్యాణోత్సవం

Kodandarama Kalyanam: కమనీయం కోదండరాముని కల్యాణోత్సవం

పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Case on Posani Murali Krishna: వరుస కేసులతో టాలీవుడ్ నటుడు పోసాని మురళీకృష్ణ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే రాజంపేట సబ్‌ జైల్లో ఉన్న పోసాని కోసం నరసరావుపేట పోలీసులు వచ్చారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

సివిల్‌ సప్లైస్‌ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్‌ యూని యన నాయకుడు మురళి డి మాండ్‌ చేశారు.

Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం

Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

సొంత పార్టీ నేతలపై శివాలెత్తిన సుగవాసి

రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట, సుండుపల్లె మండలాల్లో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామసభల్లో రాజంపేట నియోజకవర్గ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు.

పాలికొండను పిండేశారు...

పాలికొండను పిండేశారు...

వైసీపీ నేతల ధనదాహానికి పాలికొండ బోడుగుండుగా మారింది. చెయ్యేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాలికొండను తవ్వేసి నదిలోనే ఆ మట్టితో రోడ్డు వేయడంతో పాటు పాలికొండలోని గ్రావెల్‌ను పెద్ద పెద్ద హిటాచీలతో తవ్వేసి టిప్పర్ల ద్వారా తరలించి కోట్లాది రూపాయలకు పడగలెత్తారు కొందరు వైసీపీ నాయకులు.

AP News: చల్లా బాబు.. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి

AP News: చల్లా బాబు.. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి