• Home » Annamayya District

Annamayya District

దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో

దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను ఓ సైకో దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..

దారుణం.. 14 ఏళ్ల కూతుర్ని రూ. 2 లక్షలకు అమ్మేసిన తల్లి ..

దారుణం.. 14 ఏళ్ల కూతుర్ని రూ. 2 లక్షలకు అమ్మేసిన తల్లి ..

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది.

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.

Mango: మామిడి పూత ఆలస్యం

Mango: మామిడి పూత ఆలస్యం

మామిడి రైతుపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. పూత ఆలస్యం కావడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

ACB: విద్యాశాఖ ఏడీ ఆస్తులు రూ.1.60కోట్లు

మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్‌ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..

భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో సర్వే నెంబర్‌ 1094లో ఉన్న 10 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడు. సుధాకర్ రెడ్డి కబ్జా చేసిన ఆ భూమి విలువ 5 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి