ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: తణుకులో పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టిన చంద్రబాబు..

ABN, Publish Date - Apr 10 , 2024 | 06:38 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. చీకటి పాలనను అంతం చేసేందుకు ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూటమి కోసం విశేష కృషి చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సాయం అవసరమన్నారు. ప్రజాగళానికి వారాహి రూపంలో రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైందని అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అబివృద్ధి కోసం ఎన్డీయే కూటమిని గెలిపించాలన్నారు. సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదని, గ్లాసు జోరుకు ఎదురులేదని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 06:48 PM

Advertising
Advertising